సారా అమ్మిన వారిపై 20 వేల రూపాయలు అపరాధ రుసుము,ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్

మన న్యూస్ సాలూరు ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా , సారా అమ్మిన కాచిన చట్టరీత్యా నేరం అందుకు శిక్ష తప్పదని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గులిపిల్లి దాస్ అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గురువారం సారా అమ్మిన ఇద్దరు వ్యక్తులపై ఒక్కొక్కరికి 10వేలు చొప్పున 20వేలు అపరాధ రుసుము విధించారు. అదేవిధంగా 33 మందిపై సారా కేసులు నమోదు చేసి 200 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్న మన్నారు. అలాగే స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో 4800 లీటర్ల బెల్లం ఓటర్లను ధ్వంసం చేశామన్నారు. సారా కాచి, అమ్మిన 80 మంది పాత కేసుల్లో నిందితులైన వారిపై కేసులు నమోదు చేసామన్నారు. వివిధ ప్రాంతాల్లో సారా కాచి అమ్మిన168 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అందులో భాగంగానే 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. ఇకపై ఎవరైనా సారా అమ్మాలని చూసిన,, కాయాలని చూసిన చట్టరీత్యా శిక్షలకు బాధ్యులవుతారని పత్రికా ముఖంగా హెచ్చరించారు. అదేవిధంగా మీ మీ ప్రాంతాలలో ఎవరైనా సారా అమ్ముతున్న సారా కాచిన ఈ క్రింది ఫోన్ నెంబర్లకు నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలియజేయగలరని కోరారు. వివరాలు తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పుకొచ్చారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///