గూడూరు మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోండి.నిరసన తెలియజేసిన సి.ఐ.టి.యు నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ.టి.యు నాయకులు మంగళవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ తేదీ 21.07.2025 దినం ఉదయం సుమారు 11.30 గంటలకు సమయంలో నెల్లటూరు గ్రామo లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న గిరిజన మహిళ సంబంధించిన సమస్యపై సి.ఐ.టి.యు నాయకులు గూడూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఆయన చాంబర్ లో మాట్లాడుటకు పోయిన సి.ఐటి.యు నాయకుల పై గూడూరు మున్సిపాలిటీ కమీషనర్ దురుసుగా అసభ్య కరంగా, బూతులు….. మాట్లాడడం జరిగిందని,ఆ విషయమై మేము ప్రశ్నించగా మీరు నా చాంబర్ నుండి వెంటనే బయటికి వెళ్లిపోండి. ఇకనుంచి మీరు ఎప్పుడు ఇక్కడికి రావద్దు .. అంటూ పైకి లేచి మాట్లాడి మాపై దూకినాడు, కావున తమరు మా యందు దయవుంచి పై విషయాన్ని పరిశీలించి సి.ఐ.టి.యు నాయకులు మీద దురుసుగా మాట్లాడిన కమిషనర్ పైన తగు చర్యలు తీసుకో వలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.
రమణయ్య, కె.వి.పి.ఎస్ నాయకులు అడపాల ప్రసాద్,ఏంబేటి చంద్రయ్య, భవన కార్మిక సంఘం సీనియర్ నాయకులు పుట్టా శంకరయ్య, గండికోట మధు,గుర్రం రమణయ్య,ఎస్.ముత్యాలయ్య,బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..