ఆర్టీసీ ఉద్యోగులు గేటు వద్ద ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుమేరకు ఏలేశ్వరంలో కార్మికులు శుక్రవారం గేటు ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యానందం మాట్లాడుతూ 11 వ పి.ఆర్.సి బకాయిలు చెల్లించాలని,12 వ పి ఆర్ సి నియమించాలని, ఉద్యోగ భద్రత సర్కిల్ 1/2019 ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆగస్టు 15 నుండి మహిళలకు ప్రీ బస్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నందున అదనంగా 3,000 బస్సులు సమకూర్చి పదివేల మంది నూతన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఆర్ కృష్ణ, డిపో అధ్యక్షుడు నాని బాబు, సి సి ఎస్ డెలికేట్ ఊబ నల్లయ్య, ఎన్.వి. రావు, గ్యారేజీ చలం, ప్రసాద్, ఎల్ వి ఎస్ నారాయణ, డి ఎస్ విజయ, సి హెచ్ వి లక్ష్మి, శ్యామల, జ్యోతి కార్మికులు పాల్గొన్నారు.

  • Related Posts

    మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

    రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్…

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ప్రభుత్వ, రోడ్డు రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించి నిత్యం ప్రయాణిస్తున్న ఏడు టిప్పర్లపై అన్నవరం పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

    మామిడి రైతులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు – టిడిపి జిల్లా నాయకులు

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    • By RAHEEM
    • July 5, 2025
    • 4 views
    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు