నెల్లూరులో బిజెపి, జనసేన ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు, మే 18 :*ఇది నవ భారతం సహనం అంటూ కూర్చుండే ప్రసక్తే లేదు.*హద్దు దాటితే తాట తీస్తాం ఎవరికైనా ధీటుగా సమాధానం చెబుతాం అంటూ జవాబు చెప్పిన మన జవానుల వెన్నంటి ఉన్నాం అని తెలుపుతూ తిరంగా ర్యాలీ లో జనసేన నేత గునుకుల కిషోర్ అన్నారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీని నిర్వహించాలని ప్రభుత్వ సూచనలతో బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కూటమి నాయకులు వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత గురుకుల కిషోర్ మాట్లాడుతూ……భారత త్రిదల జవాన్ల టెస్ట్ డ్రైవ్ యుద్ధానికి పాకిస్తాన్ తలకిందులైందివ ,దేశ హరిహద్దు దాటి వచ్చి భయపించాలని చూస్తే పాకిస్తాన్ చివరి పౌరుడు దాకా వెన్నులో వణుకు పుట్టించిన మన జవాన్లు దేశం మొత్తం తోడుగా ఉన్నామని సంఘీభావం తెలుపుతూ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ కూటమి ప్రభుత్వం తలపెట్టిన తిరంగా ర్యాలీని నడిపిన కుటుంబ నాయకులకు పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.నా తల్లుల సింధూరాన్ని దూరం చేయాలనుకున్న పాకిస్తాన్ పిరికిపందలకు ఆపరేషన్ సింధూర్ సరైన సమాధానం ఇచ్చింది అని అన్నారు.ఇది నవ భారతం సహనం ఓపిక నశించాయి…ఇక సహించేది లేదని సమర్థవంతంగా నెలలోనే జవాబు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కి జవానులకు జోహర్లు అని అన్నారు.యుద్ధం ముగియలేదు… పాకిస్తానీయులు ఏ రోజు తోక జాడించిన కత్తిరించి చేతులో పెడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది…. అని తెలిపారు.జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతలో దేశభక్తిని నింపుతుంటారు.. వారి మాటలను వక్రీకరించిన సూడో సెక్యులర్ నాయకులు సిగ్గుపడాలి… అని అన్నారు.ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ కి,ఇతర జవానులకు జోహార్లు అర్పిస్తూ….జాతి స్ఫూర్తికి భంగం కలిగిస్తే ప్రభుత్వ నిర్ణయం ఏదైనా ప్రతి భారతీయుడూ సిద్ధమే అని తెలియజేశారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..