ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

  • 1993-94 కత్తిపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు అపూర్వ కలయిక….

శంఖవరం మన న్యూస్ (అపురూప్):
చదువులమ్మ చెట్టు నీడలో చెట్టాపట్టాలేసుకుని కలసితిరిగిన ఆ స్నేహితులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. స్నేహితులంతా ఒకటై స్నేహబంధాన్ని మరింతగా బలపర్చుకొన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో పదోవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులంతా 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో  అలనాటి పాత జ్నాపకాలను నెమరు వేసుకొని  కత్తిపూడి ఉన్నత పాఠశాలలో ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. వివిధ వృత్తుల్లో, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రస్తుత బిజీ షెడ్యూల్లో కూడా స్నేహ బంధమే ముఖ్యమంటూ ఒకచోట కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ముందుగా గురుదేవోభవ అంటూ గురువులకు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని గురుదక్షిణలో భాగంగా విద్యను బోధించిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులను పొందారు. పూర్వ విద్యార్థులంతా తమ వయసుని సైతం పక్కనపెట్టి వినోద కార్యక్రమాలు పాల్గొని గీతాలాపన చేస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.  ముందుగా పరిచయం కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రూప్‌ ఫోటో దిగి తమ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. మరొకసారి కలుద్దాం అంటూ ఒకరిని ఒకరు ఆత్మీయ వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ ఆత్మీయ కలయిక కు కృషి చేసిన స్నేహితులును తోటి విద్యార్థులు అభినందించారు

  • Related Posts

    పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు 42 వ డివిజన్ కోటమిట్ట మున్సిపల్ పార్కులో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ…

    నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

    మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 28:– నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వందలాది కార్యకర్తలు, నాయకులు హాజరు అయ్యారు. అందరితో సంప్రదించిన వైయస్సార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

    • By RAHEEM
    • April 28, 2025
    • 3 views
    భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

    ప్రజలు మనసులు గెలుచుకుంటున్న జ్యూస్ సెంటర్

    ప్రజలు మనసులు గెలుచుకుంటున్న జ్యూస్ సెంటర్

    రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

    • By RAHEEM
    • April 28, 2025
    • 6 views
    రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

    పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

    నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

    విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష

    విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష