సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం -పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు
పిఠాపురం మార్చి 15 మన న్యూస్ :- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య కార్మికులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,…
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!
Mana News :- శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్,…
శ్రీవల్లి దేవసేన ఆలయ రహదారి,అభివృద్ధి పనులు పరిశీలించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే పులివర్తి నాని
Mana News :- చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని ఊట్లవారిపల్లిలో వెలసినశ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న రహదారి, పలు అభివృద్ధి పనులను శనివారం చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ..,…
మానవత”చే పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ – క్రమశిక్షణతో విద్యా ప్రగతి సుసాధ్యం
మన న్యూస్, తిరుపతి,మార్చి 15 :- సంపూర్ణ విద్యతోనే అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సుసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వ గిరిజన సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని పదవ తరగతి విద్యార్థులకు మానవతా…
ఉదయగిరి వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఉదయగిరి,మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వై సి పి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వై సి పి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్…
వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూములలో జరిగిన భారీ దోపిడీ పై నెల్లూరుజిల్లా YSRCP అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పరిశీలించిన MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఉదయగిరి,మన న్యూస్ మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను నెల్లూరుజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, ఉదయగిరి వై సి పి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి…
YSRTA మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న….. ఎం ఎల్ సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు, మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు వై సి పి నగర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు…
సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ – అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల…
అనుమతి లేని ఇసుకను సంబధిత జెసిబిని సీజ్చేసిన రెవెన్యూ, పోలిస్ శాఖ
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- భద్రదికొత్తగూడెం, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అధికంగా ఇసుక నిల్వలు ఉండడంతో . ఇసుకకు అనుమతి ఉందా లేదా అని అనుమానంతో ఒక వ్యక్తి…
‘సోషల్ మీడియా చాలా ఇబ్బందిగా మారింది’- తెలంగాణ మంత్రి సీతక్క
Mana News :- హైదరాబాద్: తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోసల్ మీడియా ఎఫెక్ట్ను సీఎం రేవంత్ సభలో మాట్లాడటం…

