మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, దగ్గుబాటి

Mana News :- అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపైకి రాబోతున్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచచరిత్ర పుస్తకావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో…

You Missed Mana News updates

సింగరేణి కార్పొరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్  లో అవనీతి మయం**గత ఇరువై అయిదు సంవత్సరాలు గా ఒకే కాంట్రాక్టర్ కి టెండర్  దక్కుతున్న వైనం
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్ఐ చిన్నరెడ్డప్ప
అంగన్‌వాడీ స్థలంలో అక్రమ నిర్మాణం – వెంటనే తొలగించాలి : జిల్లా అధికారి ప్రమీల
డీఎస్పీగా ఎంపికైన రోజా బాయికి ఘన సన్మానం…
మొహమ్మద్‌నగర్‌లో పేకాట దందా– ఎస్‌ఐ శివకుమార్ దాడి