గోరక్షే శ్రీరామరక్ష, గో ఆధారిత పంచగవ్యపై శిక్షణ

నవంబరులో మూడు రోజులు జాతీయ స్థాయి సదస్సు, కంచి మఠం విద్యాపీఠం నిరంజన్ వర్మ గురూజీ వెల్లడి మన న్యూస్,తిరుపతి, జూలై12: సమస్త మానవాళి మంచి ఆరోగ్యానికి గో ఆధారిత పంచగవ్య ఔషధాలే ప్రధానమని, ఇందుకు గోరక్షే శ్రీరామరక్ష అని కంచి…

వీకే యూనివర్సిటీ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,

మన న్యూస్ సాలూరు జూలై 12:- సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు . అనంతరం విద్యార్థులకు 20 సైకిళ్లను పంపిణీ చేశారు.…

నేలిపర్తి కాలనీకి రోడ్లు, మంచినీళ్లు సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి

మన న్యూస్ సాలూరు జూలై 12:– పార్వతిపురం మన్యం జిల్లా , నెల్లిపర్తి కాలనీకి రోడ్లు మంచి నీటి సౌకర్యం ని కోరుతూ కాలనీవాసులు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ మహిళలు ఎస్ పార్వతి ఆదిలక్ష్మి సిహెచ్ చిన్నారి…

22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్, తిరుపతి, జులై 12 : ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి…

విజిలెన్సు దాడుల్లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత- సీజ్ చేసిన లోడు లారీ

మన న్యూస్, పాచిపెంట,జులై 12:- విజిలెన్స్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం పట్టుబడ్డాయి. రెవెన్యూ శాఖ వివరాలు మేరకు ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ మరియు…

ప్రజాస్వామ్యంలో దాడులు మంచి సంస్కృతి కాదు ఎమ్మెల్సీ

గూడూరు, మన న్యూస్ :- రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడం అమానుషమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విలేకరుల…

సంక్షేమ పథకాలకు కేరా ఫ్ టిడిపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

గూడూరు, మన న్యూస్ :- గెలిచిన సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అందుకే ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి వాటిని వివరిస్తున్నారని గతంలో ఎవరు ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్…

15న గూడూరుకు ఆర్ అండ్ బి మంత్రి రాక

గూడూరు, మన న్యూస్:- ఈనెల 15వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటారని కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే…

నిరవధిక సమ్మెకు సిద్ధం…. మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మికులు,నాయకులు.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోని ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 12వ తేది శనివారం అర్ధరాత్రి నుండి…

ఇదేనా సుపరిపాలన?అధికారులు విధులకు డుమ్మా అవస్థల్లో ప్రజలు.

ఉరవకొండ, మన న్యూస్ : ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం విధులకు డుంబా కొట్టారు. వారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తద్వారా ప్రజలు లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదేనా సుపరిపాలన అంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు ఆర్థిక…