చిట్టమూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు ,మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 11వ రోజు లో భాగంగా చిల్లమూరు పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని MGNREGS నిధులతో SC కాలనీ నందు నిర్మించిన CC…
జనసేన ఆధ్వర్యంలో జనవాని కార్యక్రమం
గూడూరు, మహా న్యూస్ :- మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ మల్లెపు…
ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో డాక్టర్ బద్రి పీర్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఇటీవల తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో…
పంచాయతీల అభివృద్ధికి నిధులను వెంటనే విడుదల చేయండి…రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు ‘సింగంశెట్టి’
మన న్యూస్,తిరుపతి :– రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
వృద్ధులకు పలసరుకుల పంపిణీ
గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వై. జే.పి మరియు టౌన్ క్లబ్ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన క్లబ్స్ భీష్మ పితామహుడు లయన్. వరిది రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా DNR కమ్యూనిటీ…
సమ్మె లో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికులపై అధికారులు బెదిరింపులు ఆపాలి. సి.ఐ.టి.యు
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారానికి నాలుగవ రోజుకు చేరుకుంది. మున్సిపల్…
నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే
గూడూరు, మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- చిట్టమూరు నుండి ప్రజల సౌకర్యార్ధం పలు ప్రాంతాలకు నూతన సర్వీస్ లను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ….గతంలో మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైనపుడు…
వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన సింగంశెట్టి సుబ్బరామయ్య
మన న్యూస్,తిరుపతి :వెలగపూడి లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, క్రియేషన్ అగ్రి అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి…
శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని శానంపూడి మరియు మూలగుంటపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసిన ప్రతి రైతు పంట…
మధ్యవర్తిత్వం సద్వినియోగం చేసుకోవాలి
సీనియర్ సివిల్ జడ్జి ఎం.శోభ మన న్యూస్ సింగరాయకొండ:- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న కోర్టు పరిధిలలో మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థల…