Month: August 2026

చెప్పింది చేశాం… కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఆదరించండి……..నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస, కందుకూరు, ఆగస్టు 16 : చెప్పిన మాటను నిలబెట్టుకుని ప్రజల ముందుకు వచ్చామని, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో ఆదరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కోరారు. శనివారం కందుకూరు నియోజకవర్గం…

నెల్లూరులో బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, నెల్లూరు:ఆగస్ట్ 16 :నెల్లూరు సిటీ నియోజకవర్గం 15వ డివిజన్‌ బాలాజీనగర్‌లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్‌ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ…

ఆర్థిక ఇబ్బందుల్లోనూ 4 కోట్లతో మున్సిపల్ కార్యాలయం నిర్మించడం అభినందనీయం….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం ఆగస్టు 16 : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ.4 కోట్లతో మూడు అంతస్తుల అత్యాధునిక మున్సిపల్‌ కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అభినందనీయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ద్యాస, నెల్లూరు, ఆగస్టు 16 :శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ప్రజలకు రక్షణగా నిలవడంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆదివారం కొడవలూరులో వీపీఆర్‌ ఫౌండేషన్ తరఫున నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్…

బాలుడి కోరికకు పార్కుతో బదులిచ్చిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస నెల్లూరు, ఆగస్టు 15 : ఎన్నికల ప్రచారంలో ఓ చిన్నారి చేసిన విజ్ఞప్తిని గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే పార్కును ఏర్పాటు చేసి మాటనిలబెట్టుకొన్నారు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. తన మాటకు…

నెల్లూరు జిల్లా కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగరవేసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు,శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 15 : తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 80 వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన టీడీపీ నేతలు.జాతీయ గీతం…

దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి బాగ స్వామ్యమే నిజమైన దేశభక్తి……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస, విడవలూరు,ఆగస్టు 15 : దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించడమే నిజమైన దేశభక్తి అని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం విడవలూరు జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో…

తిరుపతి నింగిలో జిగేల్మన్న బాణసంచా వెలుగులు.. కనుల పండువగా ఏపీ ఫైర్ మర్చంట్స్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలు.

​తిరుపతి పర్యాటక రూపురేఖలు మారుస్తామన్న ముఖ్య అతిథి, తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి ఆగష్టు 16.ఆంధ్రప్రదేశ్ ఫైర్ మర్చంట్స్ అసోసియేషన్ (క్రాకర్స్ అసోసియేషన్) 100వ సంవత్సరాల వేడుకలు తిరుపతి వినాయక సాగర్ లో జరిగాయి. ఈ వేడుకల…

స్వాతంత్ర దినోత్సవం కానుకగా 40 మంది మెప్మా మహిళలకు ఎగ్ కార్డ్స్ అంద జేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ద్యాస, నెల్లూరు:ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని మెప్మా మహిళలకు కూటమి ప్రభుత్వం స్వయం ఉపాధి కానుక అందించింది. గోమతినగర్ క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ…