రేణిగుంట విమానాశ్రయానికి చేరిన ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్.
తిరుపతి, జూన్ 2:భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి రాగా, జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది.విమానాశ్రయంలో అవినాష్ కుమార్కు తిరుపతి…