Month: August 2025

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో దేవాలయాలు అభివృద్ధి……….. వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్,ఆత్మకూరు:- ఆత్మకూరులో అలఘనాథస్వామివారి కుంభాభిషేకంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు- స్వామివారి ఆశీసులతో ప్రజలు సంతోషంగా ఉండాలిరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే…

డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నీ తీర్చి దిద్దుతాం…… రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* అల్లిపురం డంపింగ్ యార్డును అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ* గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ…

తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఘాటును పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* శ్రీ రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను ఆధునికరిస్తాం..* గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసింది..* త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునికరిస్తాం..* డిసెంబర్ కల్లా ఘాట్ ను సిద్ధం చేస్తాం..* చక్కటి వాతావరణంలో…

ఆగస్టు 9న వర్చువల్ విధానం ద్వారా పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:* నెరవేరబుతోన్న భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల వాంఛ .* పట్టాల పంపిణీ మహోత్సవానికి ఖరారైన ముహూర్తం .* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.* రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నా0.*…

అవన్నీ చిల్లర విమర్శలు , నేను పట్టించుకోను……… రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు ,ఆగస్టు 8:వి ఆర్ హై స్కూల్ పై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి పొంగూరు నారాయణ ఘాటుగా స్పందించారు. వైసిపివి అర్థంలేని ఆరోపణలంటూ మండిపడ్డారు. పనీపాట లేక పనికిమాలిన విమర్శలు…

నెల్లూరు రూరల్ 29వ డివిజన్ లో సి సి రోడ్లు, సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,ఆగస్టు 8 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ నందు 22.20 లక్షల రూపాయల వ్యయం తో సీ.సీ. రోడ్డు మరియు సీ.సీ.డ్రైన్ నిర్మాణ పనులకు శుక్రవారం…

ప్రభుత్వ పాఠశాల లను సైతం పేద పిల్లలు కాకుండా… కేవలం టిడిపి కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు……. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్…

వి ఆర్ హైస్కూల్లో పేద విద్యార్థులను నారాయణ టీం ద్వారా చేయడం సరికాదు , ప్రభుత్వ విధానాలకు విరుద్ధం….. చీదెళ్ళ కిషన్

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ళ కిషన్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి 4వ డివిజన్ వైసిపి ఇన్చార్జ్ షేక్ సందాని పాత్రికేయ…

కొండ బిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు…. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

మన న్యూస్ ,కావలి :- విపిఆర్, ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా 10వ తేదీన పలు శంకుస్థాపనలు- అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలి- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి చారిత్రాత్మక…

జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి( ఆర్గనైజేషన్ ) గా : కందుకూరి హుమేష్

వెదురుకుప్పం, మన న్యూస్ : చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) గా వెదురుకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందుకూరు హుమేష్ ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ నియామక పత్రాన్ని గంగాధర్ నెల్లూరు…