పంట భీమా పథకంతోనే రైతులకు లాభం..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- పంట బీమా పథకంతో రైతులకు లాభం అని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.అన్నవరం,మండపం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి సాగు చేస్తున్న బ్యాంకులో…