Month: June 2025

గంగమ్మ జాతర్లలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-4 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె‌ మండలం,‌ కాణిపాకంపట్నం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గోన్నారు. గంగ‌ జాతర సందర్బంగా కాణిపాకంపట్నంకు విచ్చేసిన *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* తవణంపల్లె మండల…

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 04 :- జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం…

కాన్ కుర్తి గ్రామంలో కార్డెన్ సెర్చ్.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని దామరగిద్ద మండలం కానుకూర్తి గ్రామంలో నేరాల నిర్మూలనకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకై గార్డెన్ సెర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని నారాయణ పేట సీఐ శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలి-కృష్ణ ఎస్సై నవీద్

మన న్యూస్, నారాయణ పేట:– నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే రైతులకు విక్రయించాలని నకిలీలు అంటగడితే కేసులు నమోదు చేస్తామని కృష్ణ ఎస్సై ఎస్ ఎం నవీద్ తిపారు.కృష్ణ మండల కేంద్రంలోని విత్తనాలు & ఎరువుల దుకాణాలలో అకస్మిక తనిఖీలు చేపట్టారు.…

అట్టహాసంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు.. వేలాది మందితో కలిసి బంగారుపాళ్యంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం, ‌బంగారుపాళ్యం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బంగారుపాళ్యంకు చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు…

ప్రజలు సైబర్ నేరాల నుండి, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – షి టీమ్ పోలీసులు

మన న్యూస్, నారాయణ పేట :- జిల్లా పరిధిలోని మక్తల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, బస్సులలో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల…

ఏనుగుల‌ దాడిలో‌ మృతి చెందిన గణపతి యాదవ్ కు ఎమ్మెల్యే ‌మురళీమోహన్ నివాళి..

గణపతి ‌యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధిక‌సాయం అందజేత.. మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్​ మృతిదేహానికి…

వేరుశనగ గింజల కొరతపై మంత్రి అచ్చెం నాయుడుతో ఫోన్ మాట్లాడిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4పూతలపట్టు నియోజకవర్గంలో వేరుశెనగ గింజల కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు తో టెలిఫోన్ ద్వారా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడారు. తక్షణమే అవసరమైన గింజలను మరింత అధికంగా అందించాలని విజ్ఞప్తి…

అంగనవాడి పరిధిలోని ప్రతి ఒక్క పిల్లలు అంగన్వాడీలో ఉండాలి సిడిపిఓ నిర్మల

మన న్యూస్ తవణంపల్లె జూన్-4 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి మండల సమైక్య వెలుగు కార్యాలయంలో అంగనవాడి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడి సిడిపిఓ నిర్మల పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి పరిధిలోని…

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను పరామర్శించిన ఎంపీ షెట్కార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ పరామర్శించారు..అనంతరం.ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని…