Month: March 2025

ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!

Mana News :- పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు,…

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..

Mana News :- టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ…

ఇకపై ఓయూలో ధర్నాలు, నిరసనలు బంద్ : రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ

Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన…

ఏఆర్‌ రెహమాన్‌కు అస్వస్థత

Mana News, చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ…

తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ

Mana News, Tirupati :- పాఠశాలలో విద్యార్థినిని రెండవ అంతస్తు నుండి కిందకు తోసేసిన తోటి విద్యార్థి.. బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ . విద్యార్థినిని రెండవ అంతస్తు…

హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్.. సర్వత్రా విమర్శలు

Mana News :- ఎందరినో బలి తీసుకుని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారిపై,వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బెట్టింగ్ యాపులను ప్రమోట్…

ప్లాస్టిక్ రహిత సమాజం మన అందరి బాధ్యత.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంతో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించవచ్చని సర్పంచ్ పీతల నూకరాజు,బిజెపి నాయకులు కొల్లా శ్రీనివాస్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని పంచాయితీలలో స్వచ్చ…

యర్రవరంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఆంధ్రప్రదేశ్ పశుగాణభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన యర్రవరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి…

సోము వీర్రాజుని కలిసిన కాకినాడ జిల్లా బిజెపి నేతలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారతీయ జనతా పార్టీ నూతన శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సోము వీర్రాజుని రాజమండ్రి తన స్వగృహంలో కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మండల నాయకులతో కలిసి సోము వీర్రాజుకి…

ఆర్టీసీ కార్మికులు మొదటి డ్యూటీ ఎర్ర బ్యాడ్జీలతో ఆందోళన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్ ఎస్వీ రమణ ను అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టిసి ఉద్యోగ కార్మికులు మొదటి డ్యూటీ నుండి ఎర్రరిబ్బలతో విధులకు హాజరయ్యారు. గత 13 రోజులుగా…