Month: November 2024

తిరుమలను ప్రణాళికాబద్ధమైన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం”టీటీడీ ఈవో శ్యామలరావు

Mana News :- తిరుపతి, నవంబర్ 21(మన న్యూస్ ):- తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్‌ హాల్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన…

తెలంగాణ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ

Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ధర్మకర్తల…

ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైంది చంద్రబాబూ..?- పాలన ఇలానే ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉండదు

హెచ్చరించిన కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :-నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ.. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ , దుగ్గరాజపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని……

తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల టిటిడి కి ధన్యవాదాలు

గాండ్ల సాధికారత సమితి నేత జగన్నాథం Mana News :- తిరుపతి, నవంబర్ 21, (మన న్యూస్ ) తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం .. శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని .. గాండ్ల సాధికారత సమితి,…

రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తాం-తహసిల్దారు లక్ష్మీనారాయణ

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి :- మన న్యూస్..శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తెలుస్తామని తహసిల్దారు లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట…

సిపిఐపార్టీ శతజయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఎర్రజెండా ఎగరవేయాలి

న్యూస్ న్యూస్ : అశ్వాపురం బుధవారం రాత్రి అమేర్ద గ్రామపంచాయతీ ఇరుగు శ్రీకాంత్ అధ్యక్షత సిపిఐ శాఖ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై , సిపిఐ మండల కార్యదర్శి,అనంతనేని సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయిన…

జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధీ భవన్ వద్ద జుక్కల్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల నిరసన

మన న్యూస్: జుక్కల్ ఎమ్మెల్యే తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బలహీన పడటానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే పై గాంధీభవన్లో టి పి సి…

వాహనదారులు సరైన దృవపత్రాలను కలిగి ఉండాలి– ఎస్సై రాజ్ కుమార్

మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాహనదారుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ…

పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ బైక్ లదే ప్రాధాన్యత..

అవగాహన ర్యాలీని ప్రారంభించిన గ్రూప్ కమాండర్ Mana News:- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఎలక్ట్రిక్ వాహనాలదే ప్రాధాన్యత ఉంటుందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సతిందర్ దాహీయా తెలిపారు. బుధవారం…

ఎస్ వి మెడికల్ కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ వితరణ

Mana News;- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రుయా ఆసుపత్రి పర్యవేక్షణలోక్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ సుమారు 7 లక్షల రూపాయలు విలువచేసే వాహనాన్ని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో…