Category: తెలంగాణ

మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. కాంగ్రెస్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి,ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఖలేద్ లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……

పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ఏకగ్రీవ ఎన్నిక

పినపాక, మన న్యూస్ :- పినపాక మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షునిగా పూస సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మల్యే రేగ కాంతారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. నూతన…

పుట్టగొడుగుల వెలుస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ – చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు

ప్రైవేటు హాస్టల్ శేజమానులు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ అధికారులుఅబ్దుల్లాపూర్మెట్ మండల ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ శూన్యంపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రవేట్ హాస్టల్ యజమానులుబీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్టు. మన…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో పిట్లం,నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు,…

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రోసిడింగ్ కాపీలను గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంజి హనుమాన్లు,నాయకులు ఇస్మాయిల్ లు కలిసి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో…

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

నర్వ మండలం మన న్యూస్ నర్వ మండలం కల్వాల్ గ్రామ రహదారిపై ఎస్సై కురుమయ్య వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని నంబర్ ప్లేట్ లేని వాహనాలను,ట్యాంపరింగ్ చేసిన,సగం నంబర్ ప్లేట్ కలిగి…

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల -నాణ్యతలేని త్రాగునీరు – అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి మిషన్ భగీరథ త్రాగునీరు వల్ల ప్రజలు అనేకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, అధికారుల…

ఉచిత మెగా వైద్య శిబిరంప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ & మిత్రబృందం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు…

ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం…

ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు , అలంపూర్/ఎర్రవల్లి: పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- :-వివరాల్లోకి వెళితే…