Category: తెలంగాణ

బర్రెలు పొలంలో పడ్డాయాని దళిత మహిళను విచక్షణరహితంగా దాడి చేసిన శెట్టి ఆత్మకూరు విష్ణువర్ధన్ రెడ్డి

బాధితురాలు లక్ష్మి నీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, దాడిని తీవ్రంగా ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29 :-జోగులాంబ…

ద్వాల మున్సిపాలిటీ అధికారుల పనితీరు … డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉన్నా మాకెందుకు…. మా జీతభత్యాలు మాకు ఉంటే చాలు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నందు ధరూర్ మెట్ రైచూర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ చూసి ఆశ్చర్య పోవాల్సిందే….. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఆపై జిల్లా అధికారులకు…

గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామంలో 4 సీసీ టీవీ కెమెరాలు గ్రామస్థులు అందరూ కలిసి ఏర్పటు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని గ్రామాలలో ప్రజలందరూ ఏకమై…

టీ జే ఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

మన న్యూస్, నారాయణ పేట:- ఈనెల 31వ తేదీ శనివారం హైదరాబాద్ జలవిహార్ లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టీజేఎఫ్ 25వ వసంతాల సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం మహబూబ్ నగర్ ఎంపి.డికె.అరుణ,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి,…

ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని ధర్నా..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.మంగళవారం కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా చౌరస్తా నుంచి అంబేద్కర్ బస్టాండ్ నుంచి తహసీల్దార్…

కుస్తీ మే సవాల్‌

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు.జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా,ఉత్కంఠగా సాగాయి.ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాటక,…

ఆనంద ఉత్సవాలల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 1999–2000 బ్యాచ్‌ పదో తరగతి పూర్తి చేస్తుకొని 25 తరువాత విద్యార్థులు ఒక్కచోటకలుసుకున్నారు.తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తోటి మిత్రులతో…

అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి,మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్.

నారాయణ పేట, మన న్యూస్: – ఆన్ నోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి నేను మద్దూరు ఎస్.ఐ.ని అని చెప్పి డబ్బులు పంపించాలని మద్దూరు పట్టణ వ్యాపారస్తులను, జ్యూవెలరీ షాప్ ల యజమానులను కొందరు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు…

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి

నర్వ మండలం మన న్యూస్ మే 26 :- నర్వ మండల కేంద్రంలో బారాస అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని జాండ్రగుట్ట దగ్గర 2023లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనకబడిన రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయబడినది.…

పాడిపంటలు చల్లంగా ఉండాలని చూడాలమ్మ..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో గల ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా బోనాల పండుగను గ్రామ ప్రజలు బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున మహిళలు ప్రతి…