Category: ఆంధ్రప్రదేశ్

వీ రన్ ఫర్ తిరుపతి పోస్టర్ ను ఆవిష్కరించిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు.

మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 2 ఈనెల 8వ తారీఖున తిరుపతిలో జరగనున్న వీ రన్ ఫర్ తిరుపతి ఈవెంట్ పోస్టర్ ను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించారు. ఈ పోటీల్లో 10km 5km 3km విభాగాల్లో పోటీలు…

ఘనంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జన్మదిన వేడుకలు…

మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 2, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజెపి సీనియర్ నాయకులు గుండాల…

ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆప్టా గణపతి రావు ఎన్నిక & ప్రకాష్ రావు,

మన న్యూస్ సాలూరు డిసెంబర్2: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతి రావు ఈరోజు కేరళ రాష్ట్రం కొచ్చి నగరం లో జరిగిన అఖిలభారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య(AIPTF) జాతీయ ఎన్నికల్లో జాతీయ ఆర్గనైజింగ్…

కత్తర్ దేశం వెళ్లిన ఎమ్మెల్యే డా.వి.యం. థామస్ కు స్వాగతం పలికిన చంద్రశేఖర్ నాయుడు టీం.

మన న్యూస్: వెదురుకుప్పం కత్తర్ దేశంలో దోహా సిటీ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయం చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.వి.ఎం.థామస్ కు జీడీ నెల్లూరు నియోజవర్గం కార్వేటినగరం మండలం కేపీ అగ్రహారం పంచాయతీ…

మంగళ విద్యావాణి 31 వ సంచిక ఆవిష్కరణ.

బంగారుపాళ్యం డిసెంబర్ 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మంగళపల్లి పాఠశాలలో విద్యార్థులచే నడపబడుతున్న పాఠశాల సంచిక ‘మంగళ విద్యావాణి’31వ సంచికను పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ,ఈ సంచికకు దాతృత్వం వహించిన ‘అమృత భారతి ఫౌండేషన్’వ్యవస్థాపకులు ప్రకాష్ రెడ్డి మరియు…

షిప్‌ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్

Mana News:- AP :- గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్‌ను సీజ్ చేశామని…

పెంగల్ తుఫాను పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన న్యూస్: కృష్ణాపురం జలాశయాన్ని కుడి ఎడమ కాలువలతో పాటు జలాశయాన్ని అభివృద్ధి చేస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పెంగల్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఆదివారం…

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్

Mana News, Tirupati:- ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ ఈరోజు తిరుపతి ఎస్సీ యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో భాగంగా ఐ.హెచ్.ఆర్.పి.సి ఫౌండర్…

జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని మోకాళ్ళపై నిలుచుని ధర్నా

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు…

గోడే హరీష్ ఆర్థిక సహాయంతో గోకవరపు వీధి వారు భారీ కార్తీక వన సమారాధన

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ,కందా కామరాజు…