శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం.

చిత్తూరు, డిసెంబర్ 16 మన న్యూస్ చిత్తూరు నగరం తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం…

కొటికిపెంట నిర్వాసితులకు వసతి కలిపించాలి పార్వతీపురం గ్రీవెన్స్ లో సర్పంచ్ నాయుడు

మన న్యూస్:పాచిపెంట,డిసెంబర్ 16పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 19 సంవత్సరాల క్రితం పెద్ద గెడ్డ జలాశయం నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయిన మా పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోటికి పెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు పార్వతిపురం గ్రీవెన్స్లలో అధికారులను…

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభం.

మన న్యూస్: చిత్తూరు, డిసెంబర్ 16 తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.…

నెల్లూరులో భూమి ఇన్ఫ్ర్ రియాల్టీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ శుభారంభం

మన న్యూస్:నెల్లూరు, చిల్డ్రన్స్పపార్క్ రోడ్డు,సాయిబాబా గుడి దగ్గర భూమి రియాల్టీ ఇన్ఫ్ర్ రియాలిటీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆదివారం ఉదయం ప్రారంభమైనది.ముందుగా సంస్థ చైర్మన్ మైల కోటేశ్వరావు మాట్లాడుతు.మా ఆఫీస్ ప్రారంభానికి విచ్చేసిన మార్కెట్ సిబ్బందికి మిత్రులకు, అతిథులకు,శ్రేయోభిలాషులకు లాండ్ లార్డ్స్…

వి .పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా గ్రాండ్‌ సక్సెస్‌

మన న్యూస్:నెల్లూరు నలుమూలల నుంచి భారీగా వచ్చిన యువత.800 మందికి స్పాట్‌ ఆఫర్‌ లెటర్లు అందించిన ఎమ్మెల్యే,షార్ట్‌లిస్ట్‌ అయిన 1700 మందికి త్వరలో ఆఫర్‌ లెటర్లు ఉద్యోగాలు కల్పించడంపై యువత హర్షం. వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపిన యువతీయువకులు.త్వరలో మరిన్ని జాబ్‌…

సాయి శంకర నేత్రాలయంలో 200 మందికి నేత్ర వైద్య సేవలు.

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక సాయి శంకర్ నేత్రాలయ ఆవరణలో ఏలేశ్వరం లయన్స్ క్లబ్, కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 200 మంది దృష్టిలోపం ఉన్నవారికి సేవలు అందించారు. ఈ…

జీడిపిక్కలు కార్మికులకు ప్రజా సంఘాల మద్దతు.

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం: గత నెల రోజులుగా మూసివేసిన జీడి పిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలని ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు వివిధ ప్రజా సంఘాలు ఆదివారం మద్దతు ప్రకటించారు.ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహిస్తున్న కార్మికులకు వద్దకు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి…

నిరుద్యోగరహిత నెల్లూరు జిల్లా మా లక్ష్యం వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్:నెల్లూరు డిసెంబర్15 వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమైన మెగా జాబ్‌ మేళా జ్యోతి ప్రజ్వలన చేసిన వేమిరెడ్డి దంపతులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు VPR కన్వెన్షన్ కు వేలాదిగా తరలివచ్చిన యువత.ప్రతి మూడు నెలలకోసారి మెగా జాబ్ మేళా…

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు

మన న్యూస్:తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్ధానిక వైసిపి కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి…

పొట్టిశ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్: జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి ప్రత్యేకమైన రాష్ట్రం రావాలని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 53 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాన్ని అర్పించుకొని తెలుగువారందరికీ రాష్ట్రాన్ని సంపాదించిన మహా…

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి