Category: తెలంగాణ

మర్డర్ కేసు లో వీడిన మిస్టరీ, నలుగురు నిందితులు అరెస్ట్

అక్రమ సంబంధమే హత్యకి కారణమని తేల్చిన పోలీసులు. మనన్యూస్,జోగులాంబ గద్వాల:19-04-2025 మధ్యాహ్నం గట్టు మండలం బసాపురం శివారులో ఇంకుడు గుంతల కొరకు పనులు చేసే దగ్గర మట్టి కుప్ప నుండి దుర్వాసన వచ్చి పరిశీలించగా గుర్తు తెలియని శవం అనుమానస్పద స్థితిలో…

పెద్దపల్లి పావనం పల్లి మధ్య శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

పోస్టుమార్టం నిమిత్తమై గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్లు మల్దకల్ ఎస్సై సెల్ : 8712670295 సంప్రదించగలరుఎస్సై.నందీకర్మల్దకల్ మండలంగద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 27 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని పెద్దపల్లి పావనం…

వరంగల్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారు.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఎగురవేసిన మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా గద్వాల జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే…

కర్నూల్ నగరంలో బళ్లారి చౌరస్తా దగ్గర కామాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో.మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలం హై స్కూల్ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఉచిత వైద్య శిబిరం కామాక్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.శాంతినగర్ సిఐ టాటా బాబు, భాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.కామాక్షి హాస్పిటల్…

రెండు రోజుల్లో తూకం ప్రారంభించాలి.. డిఆర్డిఓ పిడి సురేందర్

మన న్యూస్,నిజాంసాగర్,కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత లేకుండా చూస్తామని డిఆర్డిఓ పిడి సురేందర్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని అయిన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తూకం ప్రారంభించకపోవడంతో…

అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్షం కార్యక్రమం

నర్వ మండలం మన న్యూస్:- నర్వ మండలం సీపూర్ గ్రామం లో అంగన్వాడీ సెంటర్ లో శుక్రవారం యోగ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగ గురువు నౌసు నరసింహులు చేతుల మీదుగా అంగన్వాడీ పిల్లల తల్లీ లకు…

వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ.

మన న్యూస్,నిజాంసాగర్, వరంగల్​లో నిర్వహించనున్న రజతోత్సవ సభను బీఆర్​ఎస్​ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డిపిలుపునిచ్చారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ అస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్లను…

వెలుగులు వచ్చేశాయి

మన న్యూస్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో గల బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగడం లేదని మన న్యూస్ దినపత్రికలో కథనం ప్రచురించడం జరిగింది.కథనానికి గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఐమాక్స్ లైట్లు మరమ్మతులు…

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…

పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:- కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్ నిధులతో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…