Category: ఆంధ్రప్రదేశ్

కోవూరు పరిశ్రమలు పాడి పంటలతో అభివృద్ధి చెందాలి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు, రాజుపాళెం, జమ్మిపాళెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించి రాముల వారి ఆశీస్సులు…

హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. శనివారం రాత్రి ఆమె కు తిరుపతి రైల్వే స్టేషన్ లో సింగంశెట్టి సుబ్బరామయ్య తో…

శ్రీరామనవమి వేడుకలకు హాజరైన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:47 వ డివిజన్ కుక్కలగుంట సెంటర్ కృష్ణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా…

మండేటి వెంగళ్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు 53 వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల తో నగర ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో 53 డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండేటి వెంగళ్ రెడ్డిని 53 వ డివిజన్…

నెల్లూరు నగరం 47 వ డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు 47 డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర…

ఆశ్రయ” కు క్షత్రియ రాజుల వితరణ,,ఘనంగా శ్రీరామనవమి వేడుకలు,,నెలకు సరిపడే ఆహార ధాన్యాల అందజేత

మనన్యూస్:శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక తూకివాకంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతుల కేంద్రంలో టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం, తిరుపతి లోని రాజు క్షత్రియులు కలసి సీతా సమేత శ్రీరాముల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు.…

ప్రగతి ఛారిటీస్‌కు విపిఆర్‌ విరాళం

మనన్యూస్,నెల్లూరు:రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులునెల్లూరులోని ప్రగతి ఛారిటీస్‌ సంస్థకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు. ప్రగతి ఛారిటీస్‌ సంస్థకు రూ.3 లక్షల విరాళం…

వెదురుకుప్పం మండలంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన న్యూస్, వెదురుకుప్పం:- ఆదివారం వెదురుకుప్పం మండలం చవట గుంట బిజెపి పార్టీ కార్యాలయం దగ్గర 45 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుకుప్పం మండలం అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు, మోహన్…

ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీపి బద్ది మణి రామారావు….

మనన్యూస్ శంఖవరం (అపురూప్) :కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గల ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ గా శంఖవరం మండలం మాజీ ఎంపీపి బద్ధి మణి నియమితులయ్యారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావరం నుంచి శంఖవరం మండలంలోని నెల్లిపూడి…

పౌష్టికాహారం ద్వారానే శక్తిసామర్థ్యాలు…

* రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు… మనన్యూస్ శంఖవరం (అపురూప్): రోగులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే శక్తిసామర్థ్యాలు లభిస్తాయని రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు అన్నారు.శంఖవరం మండలం…