Category: ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం సీనియర్ నేత పైడి భాస్కర్ నాయుడుకు కన్నీటి వీడ్కోలు!

పార్టీ నేతలు, కార్యకర్తల ఘన నివాళులు వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం గొడుగుచింత పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైడి భాస్కర్ నాయుడు ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి…

చేనేతకు చంద్రబాబు చేయూత –డా.యం.ఉమేష్ రావు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, Mana News :- భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేయూత అందించి ఆదుకుంటోందని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్…

సెట్టేరి గ్రామంలో విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, సెట్టేరి గ్రామంలో ప్రజల ఆరోగ్య అవసరాల పరిరక్షణలో భాగంగా నూతనంగా నిర్మితమైన విలేజ్ ఆరోగ్య కేంద్రాన్ని “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా…

సమాజ సేవలో దూసుకెళ్తున్న యువ నాయకుడు పైనేని మురళి..

చిత్తూరు,Mana News, జూలై 14: చిత్తూరు జిల్లా ఎస్.ఆర్.పురం మండలానికి చెందిన పైనేని మురళి సామాజిక సేవలో అద్భుతంగా రాణిస్తున్నారు .చిన్న వయసు లోనే ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ ,సమాజసేవా దృక్పదంతో ముందుకెళ్తున్నాడు పైనేని మురళి.…

గంజాయి రవాణాకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు 5 మందిపై కేసు నమోదు

గొల్లప్రోలుజూలై15.మనం న్యూస్ :– గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

మోడ్రన్ పెంటాతలన్ రాష్ట్ర పోటీలలో మెడల్ సాధించిన పవన్ కళ్యాణ్..

మన న్యూస్, తిరుపతి:– గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఈనెల 13 14 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి మోడరన్ పెంటా తలాన్ ఛాంపియన్షిప్ పోటీలలో తిరుపతికి చెందిన క్రీడాకారుడు జి పవన్ కళ్యాణ్ అండర్ 19 విభాగంలో సిల్వర్…

గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి పొంగూరు నారాయణ అనాలోచిత నిర్ణయాల తో విధ్వంసం చేస్తున్నారు…………. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు, జూలై 15 : నెల్లూరు రాంజీ నగర్ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పాత్రికేయ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……..1) 100…

డ్రమ్ము సీడర్ ద్వారా ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,

మన న్యూస్ పాచిపెంట, జూలై 15:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సాంప్రదాయ పద్ధతిలో వరి నాటే కంటే డ్రం సిడర్ ద్వారా నేరుగా వరి నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని,ఖర్చు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…

జాతీయ మహాసభ కు బిసి లు తరలిరండి జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజ యాదవ్ మరియు జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్యామ సుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్) పిలుపు

గూడూరు, మన న్యూస్ :- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యం లో ఈనెల 17 వ తేదీ విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించబోయే జాతీయ బీసీ మహా సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లు తరలిరావాలని జాతీయ…

చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి-సీఐ ఎన్.కిషోర్ బాబు

సెల్ఫోన్ భూతానికి దూరంగా ఉండి చదువులపై శ్రద్ధ చూపండి– లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ ఎన్.కిషోర్ బాబు గూడూరు మన న్యూస్:- , చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం వలన చదువుల్లో రాణించడంతోపాటు సమాజంలో ఎంతో…