శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని నూతన శ్రీ ఉరుకుందు స్వామి రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సతీమణి చేతుల…