నాణ్యతమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.సహాయదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు
మన న్యూస్,నిజాంసాగర్,( బాన్సువాడ ) బాన్స్ వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు డైట్ చార్జీలను, మేస్ చార్జీల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే…