పురుగుల మందు సేవించి 108 వాహన ఈఎంటి ఉద్యోగి మృతి.డబ్బులు ఇప్పించుటకు మధ్యవర్తిగా ఉండటమే మృతికి కారణమ

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో 108 వాహనంలోఈఎంటి ఉద్యోగిగా పనిచేస్తున్న మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్ అనే యువకుడు గత నెల 30 వ తారీఖున పురుగుల మందు సేవించి ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా రెండు రోజుల పాటు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంచేయించుకోని ఈనెల రెండవ తేదిన అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోని శబరి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినా తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతొ తోటి స్వాములు అక్కడ వైద్యం చేయించి తిరిగి విజయవాడ రావడంతో ప్రణయ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీనించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కుటుంబ సభ్యులు ఖమ్మం లో ఓ ప్రవేటు హాస్పటల్ చేర్పించారు. చికిత్సా పోందుతు రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.అలాగే అతడు పినపాక మండలంలోని సహచర ఉద్యోగి వద్దనుండి కరకగూడెం గ్రామంలోని ఒక్కరి,ఇద్దరు వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇప్పించి నందుకు మధ్యవర్తిగా ఉండటంలతో అప్పు ఇచ్చిన వ్యక్తి మృతుడు ప్రణయ్ అయ్యప్ప స్వామి మాలదారణ దరించి ఉన్న సమయంలో అతని ద్విచక్ర వాహనం లక్కోన్నడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తగినట్లుగా సన్నిహితులు, స్నేహితులు అనుకుంటున్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర