Category: తెలంగాణ

సోషల్ ట్యాలెంట్ టెస్ట్ లో బహుమతులు అందజేత.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్టెస్ట్ నిర్వహించారు.ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగులో మొదటి స్థానం అంజన సౌమ్య మల్లూర్,ద్వితీయ స్థానం భానుప్రియ,తృతీయ స్థానం దీపక్ ,ఇంగ్లీష్ మీడియం మొదటి…

నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని

మన న్యూస్:కామారెడ్డి,రామారెడ్డి,నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని రామారెడ్డి మండల ఎస్సై నరేష్,సూచించారు, నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల రామారెడ్డి మండల గ్రామాల పరిధిలో గల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని,ఎలాంటి అవాంఛనీయ…

పోతంగల్‌లో బస్టాండ్ నిర్మించాలని వినతి

మన న్యూస్,కోటగిరి: పోతంగల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మించి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం వర్ని ఏరియా…

నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని

మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి, నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఎస్సై అనిల్ మండల ప్రజలకు సూచించారు,నూతన సంవత్సరం సమీపిస్తున్న వేల మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…

పలుశుభ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట.

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన వ్యాపారవేత ప్రవీణ్ రెడ్డి మనవరాలు తొట్టేలా హైదరాబాద్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై విందులు…

టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టిన కారు,

ఐదుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు మన న్యూస్,నిజాంసాగర్: టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టిన ఘటన నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ కు సంగారెడ్డి – నాందేడ్…

సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

మన న్యూస్, జుక్కల్ ,నిజాంసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆదివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ..సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ…

స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలి త్వరలో పూడూరు గోదాముల కార్మికులతో సమావేశం

మనన్యూస్:గద్వాల జిల్లా గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికుని కి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్డి గడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గులాంబ గద్వాలగద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న…

పిల్లిగుండ్ల కాలనీ అసాంగిక కార్యక్రమాలకు నిలువెత్తు అడ్డా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం లో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ కి అతి సమీపంలో అయిజ రహదారికి పొదలతో ఉన్న చిన్న అడవి ప్రాంతం లాగ ఉన్న ఈ…

కామారెడ్డి పట్టణ జనరల్ స్టోర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు.

మనన్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ స్టోర్స్ అసోసియేషన్& బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుందని,ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించడం జరిగింది.ఆసోసియేషన్ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్-గణేష్ జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్,ప్రధాన కార్యదర్శిగా…