ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ఎంపీడీఓ గా డి.శివ కృష్ణ మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఎంపీవో అనిత,మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని అభివృద్ధి…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్దిదారులు త్వరితగతిన పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి అరుణ అన్నారు.మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు.నిర్మాణ…

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో బైడీల మైసమ్మ దాబా నిర్వాహకుడు చింతకింది శేఖర్ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఫిబ్రవరి 6న తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు.బైండోవర్…

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

పులికల్ గ్రామంలో నకిలీ పురుగుల మందు తయారీ కేంద్రం గుట్టురట్టు15ఏళ్లుగా కోట్లలో సంపాదనఅధికారుల కనుసన్నల్లోనే నకిలీ మందులు తయారీఅధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో దాడులు

మనధ్యాస న్యూస్ అక్టోబర్ 26: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో 15ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసు వ్యవసాయ అధికారులు దాడులు చేపట్టిన సంఘటన చోటు చేసుకుంది…

భార్యను హత్య చేసిన భర్త రిమాండ్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) అనుమాన భూతంతో భార్యను హతమార్చిన కేసులో భర్తను అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు బిచ్కుంద సీఐ రవికుమార్,పెద్దకొడప్ గల్ ఎస్సై అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్ ల్ మండలం విఠల్…

ఆరేడు గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి..

మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన ఆరేడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప (38)…