సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణి..మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని
నిజాంసాగర్(జుక్కల్): యాభైశాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తున్నామని రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్ నగర్ మండల వ్యవసాయశాఖ అధికారిణి జోత్స్న ప్రియదర్శిని అన్నారు.మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం వద్ద బూర్గుల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు…