Category: ఆంధ్రప్రదేశ్

డాక్టర్ శ్రీనివాస శర్మ గృహానికి,శృంగేరినుండి పాదయాత్రగా వచ్చిన వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం గురువులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్ చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి…

జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాంగాటి తిరుమల ను సన్మానించిన జనసేన నాయకులు

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఏపీయూడబ్ల్యూజే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రతిస్పందించి వారి సమస్యకు పత్రిక…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనం శ్రీధర్ యాదవ్ మన న్యూస్ గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ నెల్లేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార…

హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…

విశ్రాంత జీవితం ఆనందంగా గడపాలి.. జిల్లా ఎస్పీ…

మన న్యూస్ కాకినాడ అపురూప్: కాకినాడ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం ఉద్యోగ విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 1987 సంవత్సరానికి చెందిన ఎస్.ఐ., 1984, 1989 సంవత్సరాలకు చెందిన ఇద్దరు హోంగార్డులకు జిల్లా పోలీసు కార్యాలయంలో వారి…

జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

విద్యుత్ షాక్ కు గురైన బాధితుడికి పరామర్శ, అండగా ఉంటానని భరోసా..! కాలనీలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే..! మనన్యూస్,వింజమూరు:పంచాయతీలోని జి బి కే ఆర్ ఎస్టి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే…

వింజమూరు లోని డయాలసిస్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్

వైద్య అధికారులకు దిశా నిర్దేశం, అవసరమైన సదుపాయాలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశం..! మనన్యూస్,వింజమూరు:వింజమూరు లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 4 గానీ…

సెయింట్ పాల్స్ లూధరన్ చర్చ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా పాస్టర్ జె.రాజు మాట్లాడుతూ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల…

నగర పంచాయతీ కార్యాలయం ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడ

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ నగర పంచాయతీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ అని పలువురు జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోతో పాటు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులపై ఫోన్ లో అధికారులతో సమీక్షించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:రూరల్ లో జరుగుతున్న 303 అధివృధి పనుల పురోగతిపై మంగళవారం 9 గంటలకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారుల వద్ద నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో…