మామిడికాయలు కోస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.
తవణంపల్లి మే 5 మన ద్యాస విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55)…