Author: SATHEESH

మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సన్మానించిన జిల్లా టిడిపి నాయకులు శ్రీధర్ యాదవ్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమితులైన కృష్ణమనాయుడు ను జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ గురువారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీకి ఎనలేని సేవలు అందించి నేడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా…

అక్రమ కేసులకు భయపడేది లేదు….. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ విజయవాడలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం…

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు గ్రంథాలకు తావులేదు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

నియోజకవర్గానికి ఎన్ హెచ్ ఎస్ రహదారులు మరిహారం లాంటిది జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మన న్యూస్,ఎస్ఆర్ పురం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు దందాలకు చోటు లేదని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం…

రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించిన తహసిల్దార్…. లోకనాథ పిల్లై

స్థానికులలో దేశీవలి వరి రకాలపై పెరుగుతున్న ఆదరణ మన న్యూస్,ఎస్ఆర్ పురం : – మండలంలో కొత్తపల్లి గ్రామపంచాయతీ 49 కొత్తపల్లి మిట్ట గోవిందరెడ్డి కాంప్లెక్స్ లో( పృద్వి మిత్ర రైతు ఉత్పత్తిదారుల సంస్థ) రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని…

గర్భిణీ స్త్రీని ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ ఆర్ పురం మండలం పెద్దతయ్యురు గ్రామానికి చెందిన రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ కుమారుడు శివకుమార్ పవిత్ర దంపతులను ఆదివారం సీమంతం కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె నియోజకవర్గం వైసీపీ కృపా లక్ష్మి జిల్లా…

టిడిపి నాయకుడి నిశ్చితార్థానికి హాజరైన టిడిపి నాయకులు

గంగాధర నెల్లూరు మండలం వెజ్జుపల్లి మాజీ ఎంపీటీసీ నాగి రెడ్డి కుమారుడు దయాసాగర్ రెడ్డి కుసుమ నిశ్చితార్థం కార్యక్రమానికి జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమనాయుడు, జిల్లా యాదవ అధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా…

ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో పేదల జీవితాల్లో వెలుగు – మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి , జీడి నెల్లూరు ఇన్చార్జి కృపా లక్ష్మి

విద్యార్థులు యువత పట్ల దైవం వైయస్‌ఆర్‌ మన న్యూస్, ఎస్ఆర్ పురం:- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి యువత విద్యార్థుల పట్ల దైవం అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జీడి నెల్లూరు ఇన్చార్జి కృపా లక్ష్మి అన్నారు. వైఎస్‌ఆర్‌…

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

పారదర్శకంగా గ్రామ కమిటీ ఎన్నిక మన న్యూస్,ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడ చైర్మన్ కటారి హేమలత అన్నారు శుక్రవారం ఎస్ఆర్ పురం…

ప్రభుత్వం రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి నష్టపరిహారం చెల్లించాలి జైన్ మామిడి గుజ్జు కర్మాగారం వద్ద మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి డిమాండ్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతుల కన్నీళ్లు పెడుతుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కష్టాలు పెడుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి…

వైసిపి అధినేతను కలిసిన కిషోర్ రెడ్డి

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గంగాధర నెల్లూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…