కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేయండి…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
మన ధ్యాస ,వెంకటగిరి, అక్టోబర్ 17: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త…