Author: SAMBAIAH1

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేయండి…….. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస ,వెంకటగిరి, అక్టోబర్ 17: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త…

సర్వేపల్లి నియోజకవర్గంలో టిడిపిలోకి చేరికలు

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 17:నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వెంకటాచలం మండలం సర్వేపల్లికి చెందిన 23 కుటుంబాల వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.పాత, కొత్త నాయకులు అందరూ కలిసి గ్రామాల…

ప్రఖ్యాత అరకు వ్యాలీ నుండి సర్టిఫైడ్ ఆర్గానిక్ కాఫీ –  అరకు ఇన్‌స్టంట్ కాఫీని విడుదల చేసిన ఆర్గానిక్ ఇండియా

.మన ధ్యాస ,నెల్లూరు,అక్టోబర్14 : . టాటా ఉత్పత్తి అయిన ఆర్గానిక్ ఇండియా, ఇటీవల అరకు ఇన్‌స్టంట్ కాఫీని విడుదల చేసింది, ప్రీమియం 100% అరబికా కాఫీతో తయారు చేయబడిన సర్టిఫైడ్ ఆర్గానిక్ కాఫీ మిశ్రమం ఇది. అత్యంతసహజమైన అరకు వ్యాలీ…

నేడు సర్వేపల్లి కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక

మన దేశ ,వెంకటాచలం ,అక్టోబర్ 9: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ఫ్యాక్టరీని శుక్రవారం సాయంత్రం ప్రారంభించడంతో పాటు నందగోకులం స్కూల్, గోశాలను సందర్శించనున్న సీఎం.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్…

పేదల అవసరాలు గుర్తించే పాలకుడు చంద్రబాబు నాయుడు…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,కొడవలూరు ,అక్టోబర్ 9 :యల్లాయపాళెం గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. * 15 నెలల వ్యవధిలో యల్లాయపాళెం పంచాయతీలో 1 కోటి 50 లక్షల అభివృద్ధి పనులు :పలెటూళ్ళల్లో పట్టణ స్థాయి మౌళిక వసతులు కల్పించి గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా…

జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస,కొడవలూరు , అక్టోబర్ 9: నార్త్ రాజుపాలెంలో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి:పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారంజక…

జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,కొడవలూరు, అక్టోబర్ 9: *నార్త్ రాజుపాళెంలో జి ఎస్ టి 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో…

ప్రజా రవాణాల్లో ఆర్టీసీ బస్సులు తర్వాతే ఆటోలే కీలకం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం ,అక్టోబర్ 8:- *బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీ గ్రాండ్ సక్సెస్. – *ఆటోలో ప్రయాణించిన వేమిరెడ్డి దంపతులు. – *కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్టంలో రహదారులపై గుంతలు పూడ్చడానికి 1400…

ప్రతి ఇంటికి జీఎస్టీ 2.0 ఫలాలు అందాలి ………..నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు ,అక్టోబర్ 8 :* జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో దేశాభివృద్ధికి బాటలు- కేంద్రం మన కోసం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు జీఎస్‌టీ 2.0-* ప్రజలు నిత్యం ఉపయోగించే అన్నివస్తువులపై తగ్గిన రేట్లు- *ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు…

నెల్లూరులో సూపర్ జీఎస్టీ …సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమం

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 6:నెల్లూరు లో సేల్ టాక్స్ బార్ అసోసియేషన్ సహకారంతో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ— సూపర్ సేవింగ్స్ పై రేపు (బుధవారం) సాయంత్రం ముత్తుకూరు రోడ్ లోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో…