కసుమూరు దర్గాకు ఆధ్యాత్మిక వైభవం……….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన ధ్యాస ,వెంకటాచలం, సెప్టెంబర్ 4 :*భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు .*త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం.*మహిళల కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. నెల్లూరు జిల్లా ,వెంకటాచలం మండలం కసుమూరులో శ్రీ మస్తానయ్య దర్గాను గురువారం సందర్శించి ప్రత్యేక…