విగ్రహ ప్రతిష్టకు భారీగా తరలివచ్చిన భక్తులు
Mana News :- జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం, నచ్చుకూరు గ్రామంలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.…
చంద్రబాబుపై మండిపడ్డ నారాయణస్వామి
Mana News :- గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. వైసీపీ వాళ్లకు ఏ పనులు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటాను అనడంపై మండిపడ్డారు.…
“కింగ్ డమ్” సినిమా సెట్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్
Mana News :- యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో…
మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమం చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము.కార్యకర్తల కష్టం,కన్నీళ్లు నాకు తెలుసు.కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యం.వారికోసం ఎందాకైనా వస్తా.ప్రజలకు పనికివచ్చే పనులు చేయండి. రాజకీయ వేధింపులు వద్దు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 9 నెలల్లో…
ఐవిఎఫ్ తెలంగాణ రక్తదాన కార్యక్రమాలు అభినందనీయం..
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు ఐవిఎఫ్ కే గర్వ కారణం.. ఐవిఎఫ్ ఢిల్లీ అధ్యక్షులు అశోక్ అగర్వా మనన్యూస్,కామారెడ్డి:ఇంటర్నష్ణల్ వైశ్య ఫెడరేషనల్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహము ఆధ్వర్యంలో సంవత్సరకాలంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22…
ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి రమణను ఏకగ్రీవంగా ఎన్నిక
మనన్యూస్,కామారెడ్డి:పట్టణంలోని గాంధీ నగర్లో గల ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం లో ఎన్నికల అధికారులు మోటూరి పురుషోత్తం,చాట్ల లింగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా సిద్ధంశెట్టి రమణ,ప్రధాన కార్యదర్శి నంగులూరి వెంకటేశం,కోశాధికారి శిల వెంకట రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ…
భారత్కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్తో టీమ్ఇండియా లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ…
ఆంధ్రప్రదేశ్ CID మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్
Mana News :- వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి…
పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన
Mana News, తిరుపతి :- సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు…
జీడి నెల్లూరు: బాలుడికి విద్యుత్ షాక్
Mana News :- ఓ బాలుడు విద్యుత్ షాక్ కు గురైన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కట్టకింద పల్లి హరిజనవాడ చర్చ్ లో ఆదివారం ఓ బాలుడు(13 ) విద్యుత్…

