Author: mananews

టాస్క్ ఫోర్స్, దాడులలో ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరీదిలోని కృష్ణ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నది వాగులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, కృష్ణ పోలీసులు దాడులు నిర్వహించి, ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని,అందులో ఒకటి ఇసుకతో ఉండగా మిగతా…

కుంపు పోటీలలో సత్తా చాటిన విద్యార్థులు

మనన్యూస్,నారాయణ పేట:రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు పోటీలలో బంగారం వెండి కాంస్య పథకాలతో సత్తా చాటారని కరాటే చీప్ ఎగ్జిమినర్ సీ అంబ్రేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లా ప్రాంతం…

స్వచ్ఛమైన నీటితో దుర్గం చెరువు కళకళలాడాలి : బల్దియా కమీషనర్ ఇలంబర్తి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఐటి జోన్ లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటికి పూర్తిగా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్తాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను…

జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలి రండి..

జనసేన పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపు. మనన్యూస్,తిరుపతి:ఈనెల 14వ తేదీ పిఠాపురం లో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులందరూ భారీగా…

ఉప్పుటేరు మూడవ వంతెనకు “సివికె రావు పేరు పెట్టాలి _ కమ్యూనిస్ట్ గాంధీకి ఘన నివాళి

మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:చిత్తజల్లు వెంకట కృష్ణారావు (సివికె రావు )113వజయంతి సందర్భంగా సినిమా రోడ్ సంత చెరువు పార్కువద్ద ఆయన విగ్రహానికి సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బిసి సామాజిక వర్గానికి చెందినసివికె రావు విదేశాల్లో ఐసిఎస్ (ఐఎఎస్ను…

భారీ స్థాయిలో జనసేన సభ రాష్ట్రం దివాళాకు జగన్ వైఖరే కారణం మంత్రులు నాదెండ్ల,దుర్గేష్

మనన్యూస్,కాకినాడ:14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ…

అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్

మనన్యూస్,గొల్లప్రోలు:గోదావరి తూర్పు డెల్టా డివిజన్ ఇరిగేషన్ కార్యాలయం రామచంద్రపురం నందు మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఎస్.ఈ గోపినాథ్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కి ఛార్జ్ హ్యాండోవర్ చేసారు. ఈ సందర్బంగా కార్యాలయంలో…

హలో దుర్గాడ-చలో చిత్రాడప్రచారాన్ని హోరేత్తించిన జ్యోతుల

మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రచారాన్ని హోరెత్తించారు.ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తు ప్రతి ఒక్కరూ జనసేన ఆవిర్భావ సభ కు తరలి రావాలని కోరారు.నాయకులు,కార్యకర్తలు అభిమానులు వీర…

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే

24,25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె టి బి ఈ సి సి ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మనన్యూస్,తిరుపతి:దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 24 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు అధికారులు ఉద్యోగులు అంతా సమ్మె…

అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.

Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…