Author: mananews

పాకల అంబేద్కర్ నగర్లో వాటర్ ప్లాంట్, పొదుపు సంఘ భవనాల ప్రారంభోత్సవం

మనన్యూస్,సింగరాయకొండ:పాకల గ్రామంలోని అంబేద్కర్ నగర్లో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ మరియు మహిళల పొదుపు సంఘాల కోసం నిర్మించిన భవనాన్ని నిన్న శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవ డా.…

వాకర్స్ సేవలకు కృషి శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి

మనన్యూస్,తిరుపతి:శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు నిరంతరం సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఆ కార్యవర్గం వెల్లడించింది. ఆదివారం ఉదయం స్థానిక రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు కోశాధికారి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు…

కరుణాకర రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి గోవులకు పూజలు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం

మనన్యూస్,తిరుపతి:దేవుడితో రాజకీయాలు చేస్తున్న టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం అలిపిరి పాదాల మండపం వద్దనున్న గోకులంలోని గోవులకు…

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వీయ చరిత్ర మహిళలకు స్ఫూర్తి

మన న్యూస్,: గల్లా అరుణ కుమారి జీవిత కథపై వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నాను ,గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పై ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి మాజీ ఎంపీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు. మాజీ మంత్రి గల్లా…

రైతు బిడ్డ కు మార్కుల పంట

వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలంలో మాంబేడు పంచాయితీ వెంకటరెడ్డి కండిగ గ్రామానికి చెందిన రైతు ఏం శేఖర్ రెడ్డి కుమార్తె కామసాని మాన్యశ్రీ తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి…

బోడిరెడ్డి.చిన్నమ్మరెడ్డి మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

మన న్యూస్, పెరుమాళ్ళుపల్లి, వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం పెరుమాలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్,రాష్ట్ర బిజెపి కౌన్సిల్ నెంబర్ మండల బిజెపి మాజీ మండల అధ్యక్షులు బొడిరెడ్డి.హనుమంతురెడ్డి మరియు గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోడిరెడ్డి.చంగలపండురెడ్డి తండ్రి బోడిరెడ్డి.చిన్నమరెడ్డి ఈరోజు…

తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చెరిన చింతల.శిరీష కృష్ణ

Mana News, Tirupati :- తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నాగలాపురం మండలానికి చెందిన చింతల.శిరీష కృష్ణ సత్యవేడు లో జరిగిన అసెంబ్లీ క్రియాశీల సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ గారి సమక్షంలో భారతీయ జనతా…

గద్వాల జిల్లా లో సంఘటన మరవకముందే మరో ఘటన

రామకృష్ణ గోంతునులిమి దాడి చేసి హతమార్చిన ట్రాన్స్ జెండర్స్ రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్డకల్ మండలకేంద్రంలోనికి చెందిన రామకృష్ణ 25,సం.అనే యువకుడు నాతో కలిసి తిరగడం లేదునే నెపంతో. ఈ…

ఇంటి ముందు తిరగవద్దు అని వ్యక్తిపై మూకుమ్మడిగా అకారణ దాడి..

100 కు డయల్ చేసినా, నాకు ప్రాణహాని ఉంది న్యాయం చేయండి.బాధితుడు రాయుడు ఆవేదన.. మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా కె.టి. దొడ్డి: మండలంలోని మా ఇంటి ముందునుంచి బాత్రూం వెళ్లడానికి తిరగవద్దు అనే నెపంతో ఓ వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు…

కాంట్రాక్టు లెక్చరర్స్ ని క్రమబద్దీకరించండి,,రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కు వినతి పత్రం అందించిన గొర్ల

మనన్యూస్,గొల్లప్రోలు:రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని కాకినాడ వారి క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల కలిసి వినతి పత్రం.ఈ సందర్భంగా మాణిక్యం గొర్ల మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కోసం గత…