జనవరి 1, 2025 న మెగాస్టార్ చిరంజీవి “హిట్లర్” థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

Mana News :- మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘హిట్లర్’ మూవీ 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెలకు అన్నగా మెగాస్టార్ నటించిన ‘హిట్లర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. ఇక ఈ మూవీని దాదాపు రిలీజ్ అయ్యి దాదాపు 27 ఏళ్లు పూర్తవుతుంది. 1997 జనవరి 4న ‘హిట్లర్’ మూవీ రిలీజ్ అయింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ మూవీని మళ్లీ జనవరిలోనే రీరిలీజ్ చేస్తున్నారు. 2025 జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా ‘హిట్లర్’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు సాయి సినీ చిత్ర బ్యానర్ వారు. సూపర్ సాంగ్స్, ఎమోషన్స్ సీన్స్, కమర్సిల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని కలిసిఉన్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు థియేటర్స్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి.

    • By RAHEEM
    • July 7, 2025
    • 2 views
    హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి.

    నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 వ జిల్లా మహాసభలు

    నెల్లూరులో జన విజ్ఞాన వేదిక 18 వ జిల్లా మహాసభలు

    అనిల్ గార్డెన్స్ లో మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ..!

    అనిల్ గార్డెన్స్ లో మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ..!

    తాటికొండ నవీన్ కి ఉత్తమ రక్తదాత అవార్డు అందించిన కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి.!!.

    తాటికొండ నవీన్ కి ఉత్తమ రక్తదాత అవార్డు అందించిన కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి.!!.

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

    అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు