సుపరిపాలనకు ఏడాది పై ఎస్ ఆర్ పురం లో సక్సెస్ సంబరాలు…

ఎస్ఆర్ పురం మండలంలో తెలుగుదేశం నాయకులు భారీ కేక్ కటింగ్

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన సందర్భంగా ఎస్ఆర్ పురం మండలంలో సూపరిపాలన సక్సెస్ పై మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నాయకుడు బోడపాటి లోకనాథ్ నాయుడు పాల్గొన్నారు అనంతరం భారీ కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపరి పాలన సక్సెస్ గా నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజినరీ నాయకుడని తెలిపారు ఈ కార్యక్రమంలో గంధమనేని రాజశేఖర్ నాయుడు మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప నాయుడు, టిడిపి యువ నాయకుడు పైనేనీ మురళి, సాఫ్ట్వేర్ బాలు, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఐ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు గంధమనేని నరేష్, మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ పైనేని ధనంజయ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటాచలం పుల్లూరుబాబు పుల్లూరు దాము,జలంధర్ నాయుడు కేఎం రవి,ఆర్.టి.ఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్, లోకనాదం దశరాజు నోమేష్ రెడ్డి రమేష్ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ఆనంద్ రెడ్డి మహేష్, సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    కొండాపురం : (మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి,నాగరాజు :///// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కలిగిరి :(మన ద్యాసన్యూస్):ప్రతినిధి, నాగరాజు :/// ఆంధ్రప్రదశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా అమరావతిలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.నేపాల్ లో చిక్కుకున్న 215 మంది తెలుగు వారిని క్షేమంగా ప్రత్యేక విమానాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…