బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కుల మత భేదాలను విడనాడి సమాజంలో ఐక్యతను,సోదర భావం కల్పించడం అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్,మహమ్మద్ రియాజ్ భారత్ చోడో యాత్రి,రియాసత్ నాయక్,మొహమ్మద్ అఖీల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కుల మత భేదాలను విడనాడి సమాజంలో ఐక్యతను,సోదర భావం కల్పించడం అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ అహ్మద్,మహమ్మద్ రియాజ్ భారత్ చోడో యాత్రి,రియాసత్ నాయక్,మొహమ్మద్ అఖీల్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..