అరగొండ అపోలో ఆసుపత్రిలో అధునాతన భుజం మార్పిడి శస్త్ర చికిత్సలు

తవణంపల్లి డిసెంబర్ 19 మన న్యూస్

చిత్తూరుజిల్లా, తవణంపల్లి మండలం,అధునాతన వైద్యం తో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని , అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సమ్మి , కార్తీక్ రెడ్డి లు తెలిపారు. వారు మాట్లాడుతూ మొదటగా చెన్నై అపోలో ఆసుపత్రిలో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలకు శ్రీకారం చుట్టగా 100% విజయవంతమైందన్నారు, అరగొండ అపోలో ఆసుపత్రిలో కూడా అత్యాధునిక పద్ధతిలో భుజం మార్పిడి శస్త్ర చికిత్స విధానం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు, ఆధునాతన వైద్యం ద్వారా భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలు చేస్తే నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని రోగి కేవలం 6 వారం లోనే కోలుకునే కోలుకుంటారని తెలిపారు, దీర్ఘకాలికంగా భుజం నొప్పి అధికంగా ఉన్నవారు సాధారణ శాస్త్ర చికిత్సల ద్వారా నయం చేయలేని ఎముకలు పగుళ్లు ఉన్నవారు భుజం ఆపరేషన్లు విఫలమైన వారికి ఈ అత్యాధునిక వైద్య విధానం ద్వారా శాస్త్ర చికిత్సలు చేయడం ద్వారా 100% ఫలితం ఉందని వెల్లడించారు, ఇతర ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అపోలో ఆసుపత్రిలో చేసుకుంటే కేవలం 3 లక్షల రూపాయల తోనే భుజం మార్పిడి శాస్త్రం కోవచ్చని తెలిపారు, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు, ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి , అపోలో ఆసుపత్రి.పి ఆర్ ఓ కమ్రుద్దీన్, బానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

  • Related Posts

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    చిత్తూరు మన ధ్యాస సెప్టెంబర్-13: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఉపాధ్యాయులందరూ డాక్టర్ సర్వేపల్లి…

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారు తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా బాధ్యతలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 2 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

    బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక