గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగానే ఉంటారు..జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. సవరపు రవణ

జియ్యమ్మ వలస/మనధ్యాస డిసెంబర్ 06.
జియ్యమ్మ వలస మండలంలో చినమేరంగి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రవణ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రాజపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారము
ఎన్ఎస్ఎస్ ప్రాధాన్యత గురించి గవర్నమెంట్ జూనియర్ కళాశాల, చినమేరంగి, ప్రిన్సిపాల్ సవరపు రవన ప్రసంగించారు.అనంతరం గ్రామంలో చెత్తలను పోగుచేసి రోడ్లను శుబ్రాపరిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రావణ మాట్లాడుతు. ముందు ఊరు బాగుంటేనే ఊరిలో ఉన్న ప్రజలు బాగుంటారు. మన ఊరిని మనము ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకుంటూనే గ్రామంలో ఉన్న ప్రజలు ఆరోగ్యంగానే ఉంటారని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పారిశుధ్యం పై అవగాహన కల్పిస్తుందని అలాగే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛభారత్ కార్మికులు ఉన్నారని వారి ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండే విధముగా చర్యలు చేపడుతుందని. అలాగే గ్రామాల్లో ఉన్న తడి చెత్త పొడి చెత్త వేరుచేసి స్వచ్ఛభారత్ కార్మికులకు గ్రీన్ నెంబర్స ప్రతి వీధిలోకి వచ్చేటప్పుడు గ్రామస్తులు సహకరించి వారి తెచ్చే తో ట్టి బల్లులో వెయ్యాలని ఆయన గ్రామస్తులకు కోరారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సవరపు రవన ఆధ్వర్యంలో చంద్రశేఖరాజపురం గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంచడం జరిగిందని. ఇదే స్ఫూర్తితో గ్రామస్తులు ప్రతి ఒక్కరు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలా ఉంటే మనకు ఎటువంటి అనారోగ్యలు రావని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ పి ఓ సంజయ్ కుమార్ చావడా, స్కూల్ టీచర్ శివ , వార్డు మెంబర్ శంకర్, రాధాకృష్ణ, వీకేజీ మహారాణా, పతివాడ శ్రీను, ఫిషరీస్ గౌరీశంకర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు…

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం