సమాచారాన్ని సేకరించి పంపించడమే నా బాధ్యత..ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి నిబద్ధత కలిగిన నాయకుడికే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవీ దక్కుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోలా అన్నారు.కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ గుల్ గుస్తా వద్ద అతిథి గృహంలో జుక్కల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అబ్జర్వర్ రాజ్ పాల్ సింగ్ ఖరోల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరూ డీసీసీ అధ్యక్ష పదవీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జు న్ కార్గే ,ఎంపీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాలను తీసుకొని పార్టీ పెద్దలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఏఐసీసీ వారికి పంపిస్తే వాళ్లే డిసిసి అధ్యక్షుని ఎన్నిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.తెలంగాణలోకి రావడం మొదటి సారి అని గుర్తు చేశారు.కార్యకర్తలు ఒక్కొక్కరు వచ్చి నాకు అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,దర్పల్ గంగాధర్,రమేష్ దేశాయి,రాజు పటేల్,ధరత్ సాయిలు,మహేందర్ రెడ్డి,హనుమాన్లు,కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గుప్తా,సీనియర్ నాయకులు బానపురం ప్రతాప్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గ యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రోస్,అనిస్ పటేల్, గుర్రపు శ్రీనివాస్,గజ్జల కిరణ్,ప్రజా పండరి,సంకు లక్ష్మయ్య, లోక్య నాయక్,అబ్దుల్ ఖాళీక్,గోపి సింగ్, బోయిని హరిన్,అజారుద్దీన్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్