ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం తగదు. వైఎస్ఆర్సీపీ మాజీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

2019 నుండి 2024 కాలంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. గతoలో ఐదు ప్రభుత్వమెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది.గత సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలను, ఈ సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ప్రారంభోత్సవం చేయవలసి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం పనులు నిలిపివేసి మెడికల్ కాలేజీలను పి. పి. పి. పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తo చేసే ప్రయత్నం చేయడం పేద,మధ్యతరగతి వారి విద్యా అవకాశాలకు చేటు చేస్తుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకొని జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించటం కొనసాగించాలని కోరుచున్నాము.ఈ కూటమి ప్రభుత్వ విధాన నిర్ణయం లోపం వల్ల గత సంవత్సరం విద్యార్థులు 750 ప్రభుత్వ సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం.
1983 నుంచి తెలుగుదేశం పార్టీ వారి ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించలేదు. డా. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు మరియు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించే ప్రయత్నం చేయటం జరిగింది.
ఈ 17 మెడికల్ కాలేజీ పూర్తయినట్లైతే సుమారుగా 2500 సీట్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలు అడిఅశలైనాయి.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..