రెగ్యులరైజేషన్ దరఖాస్తులపై నివేదిక విడుదల—ఆర్డిఓ చంద్రమోహన్.

బద్వేల్, జూన్ 21: మన న్యూస్: బద్వేల్ డివిజన్ పరిధిలో G.O.Ms.No.30, ప్రకారం పంపిణీ అయిన ఇంటి పట్టాలకు సంబంధించి 180 దరఖాస్తులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటిలో 58 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, మిగిలిన 122 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయని శనివారం ఆర్డీవో చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రెవెన్యూతో పాటు మున్సిపల్, పోలీస్, మరియు గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంబంధిత మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రాజెక్ట్ అధికారులు తిరస్కరించిన దరఖాస్తుల ప్రధాన కారణాలు, తెలియజేస్తూ
గతంలో గృహ పథకంలో లబ్ధిదారులుగా ఉండటం,
ఇల్లు రహదారి మీద ఉండటం, నీటి నిల్వ ప్రదేశాలపై నిర్మాణాలు చేయడం, ఇంటి పట్టా నిబంధనల ఉల్లంఘన చేయడం ఇలాంటి వారిని అనర్హులుగా గుర్తించడం జరిగింది. అలాగే
అర్హులుగా గుర్తించిన 58 మంది దరఖాస్తుదారులకు త్వరలోనే QR కోడ్ ఆధారిత ప్రామాణిక పత్రాలను అందజేస్తామని అధికారులు తెలిపారు.
అర్హత పొందని దరఖాస్తుదారులు అభ్యంతరాలను అధికారులను సంప్రదించి వివరాలు పొందవచ్చని సూచించారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..