

మనన్యూస్,నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిరులకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, దళితబంధు వాహనాలను భువనగిరి ప్రమీల,అడ్ల నాగమణికి వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య,బంగ్ల ప్రవీణ్,మంద బలరాం, రామురాథోడ్,ఎంపీడీవో గంగాధర్ తదితరులు ఉన్నారు.