అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలలో మాధురి విద్యార్థుల ప్రతిభ

మనన్యూస్,గొల్లప్రోలు:అబాకస్ వేదిక్ రాష్ట్రస్థాయి పోటీలలో గొల్లప్రోలులోని మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు ర్యాంకులు సాధించారు. ఈనెల 14న కాకినాడలో నిర్వహించిన పరీక్షలలో మాధురి విద్యాలయ విద్యార్థి బి గంగా మహేష్ మొదటి ర్యాంకు సాధించగా, వి రాదే శ్యామ్, ఎం షణ్ముఖ మణికంఠ సెకండ్ ర్యాంకు సాధించారు.కె శ్రీ బాలాజీ, టి చిన్మయి దేవి, హర్షిత, కె రామ్ చరణ్, ఎస్ అనూష థర్డ్ ర్యాంకు సాధించారు. గణితం పరీక్షలలో కె విద్యా దీక్షిత, పి. కుశ్వంత్ లు ఫస్ట్ ర్యాంక్ సాధించగా నాగబాబు, కెవి సంతోష్ లు సెకండ్ ర్యాంక్ సాధించారు. రాష్ట్రస్థాయి పోటీలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అభినందించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు గణితం పై ఆసక్తి పెంపొందించుకోవాలని, క్యాలక్యులేటర్ పై ఆధారపడకుండా సొంత మేదస్సుతోనే గణిత సమస్యలనుపరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మమత, పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..