మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్రలు మరొకసారి బట్టబయలు…రైతుల ద్రోహి జగన్ రెడ్డి – రాష్ట్ర యాదవ కార్పొరేషత్ చైర్మన్ నరసింహ యాదవ్
మన న్యూస్,తిరుపతి :– వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులపై కుట్రపూరిత అనాలోచిత నిర్ణయాలు కర్ణాటక సాక్షిగా మరొకసారి బట్టబయలు అయ్యాయని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రేణిగుంట రోడ్ లోని పార్టీ కార్యాలయంలో…