Month: July 2026

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు ముందస్తు కఠిన హెచ్చరిక, కౌన్సిలింగ్.​కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.

​పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు పోలీస్ స్టేషన్‌లకు చెందిన రౌడీషీటర్ల హాజరు.​శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.​ఎన్నికల సమయంలో బెదిరింపులు, దాడులు, గుంపులుగా తిరగడం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా.​ప్రతి రౌడీషీటర్ కదలికలపై పోలీసుల…

​యువత భవిష్యత్తును కాపాడుదాం… గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం.

​జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిరంతరంగా డ్రగ్స్‌పై దండయాత్ర–2.0కు మరింత వేగం. ​అవగాహన – గుర్తింపు – కఠిన చర్యలు – పునరావాసం అనే నాలుగు దిశల్లో తిరుపతి జిల్లా పోలీసుల సమగ్ర కార్యాచరణ. ​తిరుపతి…

కలిగిరి నూతన ఎస్సై కి ఘన స్వాగతం,సన్మానం, చేసిన టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు..

కలిగిరి జూలై 19, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి లో ఆదివారం జలదంకి సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ పై కలిగిరి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ లతీ పున్నీసా ని కలిగిరి…

జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌ మేకపాటి శాంత్ కుమారి కి కు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం అందజేత..

వరికుంటపాడు, జూలై 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్ రెడ్డివరికుంటపాడు ఉదయం ప్రతినిధిఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి శనివారం వరికుంటపాడు ప్రభుత్వ గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంగా, వరికుంటపాడు సీనియర్…

పూతలపట్టు నాయుడుపేట హైవేపై అదుపుతప్పి కారు బోల్తా.

తిరుపతి జులై 19కిచ్చన్నగారి పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రిరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి ముల్బాగల్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నిద్ర మత్తుతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఎదురుగా వస్తున్న కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా,…

పార్టీ శ్రేణులకు అండగా జగన్ 2.0.

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 19 :వైసీపీలో ప్రతి నాయకుడికి కార్యకర్తకు జగన్ 2.0 సూపర్ యాప్ కొండంత అండగా నిలవనుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో…

హసన్‌పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని డిపో మేనేజర్‌కు వినతి…

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.వినతిపత్రంలో హసన్‌పల్లి గ్రామ…

మధ్య తరగతి ప్రజల ప్రామాణిక నమ్మకం టాటా ఉత్పాదనలుఘనంగా మార్కెట్లోకి సియెర్రా ఈవి, టియాగో ఈవినూతన ఉత్పాదనలను విడుదల చేసిన జేబి శ్రీనివాస్, డిటిఓ మురళీమోహన్.

తిరుపతి జులై 18. ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి మధ్యతరగతి ప్రజలకు ప్రామాణిక నమ్మకాన్ని సంపాదించుకున్న టాటా నూతనంగా ఆవిష్కరించిన సియెర్రా ఈవి, టియాగో ఈవి, టియాగో పెట్రోల్ వర్షన్ లను శనివారం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మన్నెం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి,,చెంచలబాబు యాదవ్.

ఉదయగిరి జూలై 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఉదయగిరి మండలం ఉదయగిరి పంచాయతీ లోని చెంచురామయ్య నగర్ లో గల చెంచలబాబు అతిది గృహం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో మాజీ జడ్పీ చైర్మన్ పి…

జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల విజేతలకు అభినందనలు.

విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి జూలై 18 :విభిన్న రంగాల్లోయువతరం తమ ప్రతిభను చాటిచెబుతూ విశాఖను విశ్య ఖ్యాతి నగరంగా తీర్చిదిద్దు తున్నారని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్,జనసేన పార్టీ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు.వి.జె. ఎఫ్.ప్రెస్ క్లబ్ లో…