రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు ముందస్తు కఠిన హెచ్చరిక, కౌన్సిలింగ్.కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.
పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్ల హాజరు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.ఎన్నికల సమయంలో బెదిరింపులు, దాడులు, గుంపులుగా తిరగడం, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా.ప్రతి రౌడీషీటర్ కదలికలపై పోలీసుల…