గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. మండల అధ్యక్షులు మల్లికార్జున్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సిసి రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…
మిరప కళ్ళం తగలబెట్టిన వ్యక్తులు అరెస్టు
మనన్యూస్,పినపాక:వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి మిరపకాయలు కళ్ళoల్లోకి వెళ్లి అతడు ఎండబెట్టిన 50 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టినారు.అట్టి విషయాన్ని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్…
రోజా ఇంట్లో రొయ్యల పులుసు-కేసీఆర్ కు రేవంత్ సవాల్..!!
Mana News :- తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేసారు. ఎమ్మెల్యేగా కేసీఆర్కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని..అసెంబ్లీకి మాత్రం రెండు సార్లే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి…
విజయనగరం ; జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు
మన న్యూస్ (విజయనగరం) ; తొలి తెలుగు రామాయణ కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ అంబేద్కర్ గారు మరియు విజయనగరం మార్క్ఫెడ్ చైర్మన్…
గరుగుబిల్లి మండలంలో ఘనంగా మొల్లమాంబ వేడుకలు
మన న్యూస్ (గరుగుబిల్లి) ; ఆత్మకూరు మొల్ల 1440-1530, 16వ శతాబ్దము తెలుగు కవయిత్రి తెలుగులో మొల్ల రామాయణం గా ప్రసిద్ధి చెందిన ద్రుపద రామాయణము రాసినది కుమ్మరి కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణదేవరాయల సమయం 16వ శతాబ్దంలోని ప్రసక్తి సరళమైనది రమణీయమైనది…
గుర్ల ; ఘనంగా 585 వ మొల్లమాంబ జయంతి వేడుకలు
మన న్యూస్ (గుర్ల); తొలి తెలుగు ఆడపడుచు , రామాయణ కవయిత్రి , శ్రీ శ్రీ శ్రీ కుమ్మర మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు గుర్ల మండలము,గుర్ల గ్రామంలో , విజయనగరం జిల్లా శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం (V-SEWA)అధ్యక్షులు…
అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం చాటుకున్న ఉషా
చిత్తూరు మార్చ్ 07 మన న్యూస్ అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం నిరూపించిన ఉషా, మదనపల్లె ఆంగళ్ళు వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాధను చూసి చలించిన, ఉషా, ఆమెకు ఆహారం అందించి, గొడుగు ఇచ్చి, అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో…
ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
Mana News:- ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అదే సమయంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల నోటిఫికేషన్. ఏపీలో…
కాటేపల్లి లో ఘనంగా గాథ పూజ..
మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అఖండ హరినామ సప్తాహా లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాసప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్ , సరోజ…
మహా ఘనంగా జరిగిన మహా భక్తి ఛానెల్ ఈవెంట్!
మన న్యూస్:- . మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…