శ్రీవిద్య టెక్నో హైస్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మన న్యూస్ : తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పిల్లలతో నెహ్రూ కు ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ప్రతియేటా నవంబర్ 14 న జరుపుకునే బాలల దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నాడు మండలంలోని శ్రీవిద్య టెక్నో…

గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యాపార సముదాయల అద్దె నిర్ణయం..!

మన న్యూస్ : కామారెడ్డి జిల్లాభిక్కనూర్ : నవంబర్ 14 మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలకు అద్దె నిర్ణయించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ…

పాల్వంచ తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ తో వాగ్వాదానికి దిగిన రైతులు

మన న్యూస్: ఎన్నిసార్లు ఎమ్మార్వో కార్యాలయానికి తిరిగిన తమ యొక్క సమస్యలను పరిష్కరించడం లేదని పట్టించుకోవడంలేదని అదనపు కలెక్టర్ పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యొక్క సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో సద్దుమణిగారు, తహసిల్దార్ జయంత్…

కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు

కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి కామారెడ్డి మరియు కామారెడ్డి రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో ఎల్లంపేట గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎల్లంపేట ప్రజలకు సైబర్ నేరాలపైన అవగాహన, 100 డైల్ ఉపయోగం,…

విద్యార్థులకు ఏకరూప దుస్తువుల పంపిణీ ఎంఈఓ తిరుపతిరెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఎంఈఓ తిరుపతిరెడ్డి,తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ లు కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. వసతి గృహంలో 98 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల…

నేటి బాలలే రేపటి పౌరులు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులుస్వాతంత్ర్య సమరయోధులు, నవభారత నిర్మాత,భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ…

ఏసీబీకి చిక్కిన లింగంపేట ఎస్ ఐ

కామారెడ్డి జిల్లాలోని లింగంపేట ఎస్సై అరుణ్‌,రైటర్‌ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.గురువారం పోలీస్‌స్టేషన్‌లో నేరుగా లంచం తీసకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకుట్లు తెలిసింది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నూతన వధూవరులను ఆశీర్వదించినఫైర్ సూపర్వేజర్ వెంకటేశ్వర్లు మరియు వారి టీమ్

ఈ వివాహానికి ముఖ్య అతిధులుగా ఫైర్ సూపర్వేజర్ వెంకటేశ్వర్లు హాజరైయ్యారు కర్నూల్ శ్రీనివాస్ ఫంక్షన్ హల్ లో జరిగిన ఫైర్ టెండర్ డ్రైవర్ శ్రీనివాసులు కుమార్తె అక్షర వెడ్స్ అశోక్ కుమార్ ల విహావానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిజివి…

వనస్థలిపురంలో హయాగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభోత్సవం

ఎల్బీనగర్: మన న్యూస్ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా వెళ్లే దారిలో ప్రొప్రైటర్ రాజు నేతృత్వంలోని హయాగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా లక్ష్మీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మి…

బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎంపిక మార్కెట్ కమిటీ చైర్ ర్సన్ గా దొడ్ల కవిత

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..చైర్మన్ గా దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి ని,వైస్ చైర్మన్ గా కొంగల శంకర్ గారితో పాటు 16 మంది సభ్యులతో నూతన…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///