పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలి ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం పిట్టతోగు వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ
మన న్యూస్:పినపాక సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు…